మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు రెడీ అయ్యింది...
- September 23, 2016
మన దేశంలో ఒక్కొక చోట ఒక్కోలా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ప్రతి చోట ఒక ప్రాసస్యం ఉంది. ఇక దసరా అనగానే ముందుగా అందరి మదిలో మెదిలేది.. మైసూర్ ప్యాలెస్. దసరా ఉత్సవాలకు చారిత్రక నేపద్యమున్న మైసూర్ ఫ్యాలెస్ రెడీ అయ్యింది. అక్టోబర్ 1 నుంచి 10 వరకూ జరిగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 25న నవగ్రహ, గణపతి హోమం, శాంతిపూజలుంటాయి. అదే రోజున సింహాసనాన్ని సిద్ధం చేసే ప్రక్రియను చేపడతారు. అక్టోబరు 1న మహారాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు సింహాసాన్ని అధిష్ఠిస్తారు. నిత్యం ప్రైవేట్ దర్భార్ ను కూడా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల నేపద్యంలో ప్యాలెస్ సందర్శనపై ఆంక్షలను అమలు చేస్తారు. ఏయే సమయంలో ఫ్యాలెస్ సందర్శనం కు అవకాశం ఉంటుందో త్వరలో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









