మైసూర్ ప్యాలెస్ దసరా ఉత్సవాలకు రెడీ అయ్యింది...
- September 23, 2016
మన దేశంలో ఒక్కొక చోట ఒక్కోలా జరుపుకొనే దసరా ఉత్సవాలకు ప్రతి చోట ఒక ప్రాసస్యం ఉంది. ఇక దసరా అనగానే ముందుగా అందరి మదిలో మెదిలేది.. మైసూర్ ప్యాలెస్. దసరా ఉత్సవాలకు చారిత్రక నేపద్యమున్న మైసూర్ ఫ్యాలెస్ రెడీ అయ్యింది. అక్టోబర్ 1 నుంచి 10 వరకూ జరిగే ఈ దసరా నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు అంగరంగ వైభంగా తయారు చేస్తున్నారు. ఈ నెల 25న నవగ్రహ, గణపతి హోమం, శాంతిపూజలుంటాయి. అదే రోజున సింహాసనాన్ని సిద్ధం చేసే ప్రక్రియను చేపడతారు. అక్టోబరు 1న మహారాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడెయరు సింహాసాన్ని అధిష్ఠిస్తారు. నిత్యం ప్రైవేట్ దర్భార్ ను కూడా నిర్వహిస్తారు. దసరా ఉత్సవాల నేపద్యంలో ప్యాలెస్ సందర్శనపై ఆంక్షలను అమలు చేస్తారు. ఏయే సమయంలో ఫ్యాలెస్ సందర్శనం కు అవకాశం ఉంటుందో త్వరలో ప్రకటిస్తారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







