ఫుట్ బాల్ మ్యాచ్ తిలకించేందుకు షేక్ మహమ్మద్ ను ఆహ్వానించిన పోప్
- September 24, 2016
వచ్చే నెల అక్టోబర్ 12 వ తేదీన రోమ్ లో శాంతి కోసం జరగనున్న ఒక ఫుట్ బాల్ మ్యాచ్ తిలకించేందుకు హాజరు కావాలని కోరుతూ యు ఏ ఇ వైస్ ప్రెసిడెంట్ ,ప్రధానమంత్రి మరియు దుబాయ్ యొక్కపాలకుడు శ్రీశ్రీ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోయంకు పోప్ ఫ్రాన్సిస్ ఒక ప్రత్యేక ఆహ్వానం పంపారు.
దుబాయ్ క్రీడలు రాయబారిగా వ్యవహరిస్తున్న అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ డియెగో మారడోనా షేక్ మహమ్మద్ కు పొప్ పంపిన ఆహ్వానంను స్వయంగా బట్వాడా చేయనున్నారని " మా గల్ఫ్ డాట్ కామ్ " సమాచారం అందింది. షేక్ మహ్మద్ మరియు పోప్ ఫ్రాన్సిస్ సమక్షంలో జరిగే ఈ మ్యాచ్ ద్వారా ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ ప్రపంచాల మధ్య సహనం, శాంతిని పెంచేందుకు దోహదపడుతుందని, ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారులు ఈ మ్యాచ్ లో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







