నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి35 ...
- September 25, 2016
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి35 నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహకనౌక ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో ఇస్రోకు చెందిన స్కాట్శాట్-1, అల్జీరియాకు చెందిన మూడు, కెనడా, అమెరికాకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉంది. వీటితోపాటు ముంబయి ఐఐటీకి చెందిన ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









