నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ-సి35 ...
- September 25, 2016
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 9.12 గంటలకు పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్-సి35 నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహకనౌక ఎనిమిది ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో ఇస్రోకు చెందిన స్కాట్శాట్-1, అల్జీరియాకు చెందిన మూడు, కెనడా, అమెరికాకు చెందిన ఒక్కొక్క ఉపగ్రహం ఉంది. వీటితోపాటు ముంబయి ఐఐటీకి చెందిన ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పీశాట్ ఉపగ్రహాలు ఉన్నాయి.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







