ఊపందుకుంటున్న సెబీ
- September 29, 2016
మార్కెట్లో మదుపుదార్లు ఒక్కసారిగా విక్రయానికి దిగడంతో సెక్యూరిటీస్ ఎక్స్చేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) అప్రమత్తమైంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల కారణంగా షేర్లు, కరెన్సీ ఒక్కసారిగా విలువ కోల్పోయాయి. దీంతో వీటిని ఎదుర్కొనడానికి దేశీయ స్టాక్ ఎక్స్చేంజిలు ఏ విధంగా సిద్ధంగా ఉన్నాయో తెలుసుకుంది. బీఎస్ఈ సెన్సెక్స్ దాదాపు 465 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ దాదాపు 153 పాయింట్ల మేరకు విలువ కోల్పోయింది. రూపాయి కూడా 44.50పైసలు పతనమై ఈ వారంలో కనిష్ఠ విలువైన రూ.66.91కు చేరుకుంది. జూన్లో బ్రెగ్జిట్ తర్వాత అత్యధిక పతనం ఇదే కావడం గమనార్హం. వూహించని పరిణామాన్ని ఎదుర్కొనడానికి స్టాక్మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయో సాయంత్రంలోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలిపింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







