పాకిస్తాన్ సైనికుల సర్జికల్ దాడులకోసం వేచి ఉండండి - హఫీజ్ సయీద్
- September 30, 2016
జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరింత రెచ్చిపోతున్నాడు. శుక్రవారం మాట్లాడుతూ ఇండియన్ మీడియాకు సవాల్ విసిరాడు. నిజమైన మెరుపు దాడులంటే ఏమిటో ప్రతి భారతీయుడికి రుచి చూపిస్తామని హెచ్చరించాడు. పాకిస్థాన్ దళాలను పొగడ్తల్లో ముంచెత్తాడు. త్వరలోనే భారతదేశానికి తమ దళాలు తగిన గుణపాఠం చెప్తాయన్నాడు. భారతదేశానికి చెందిన ఓ మీడియా యాంకర్లు తప్పుడు దృశ్యాలు చూపిస్తున్నారని ఆరోపించాడు. వాళ్ళకు త్వరలోనే నిజాలేమిటో తెలుస్తుందన్నాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని తన మద్దతుదార్లను ఉద్దేశించి శుక్రవారం హఫీజ్ సయీద్ మాట్లాడాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!







