టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్షాప్...
- October 03, 2016
టర్కీలో ఉన్న పర్యా టక రంగాన్ని మరింత విస్తృతం చేసేందుకు భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పర్యాటకంపై రోడ్ షో నిర్వహిస్తున్నామని రి పబ్లిక్ ఆఫ్ టర్కీ మినిసీ్ట్ర ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం శాఖ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ప్రమోషన్ ఓజ్గార్ ఆయ్ టర్క్ తెలిపా రు. సోమవారం పార్క్ హయత్ హోటల్లో టర్కీలో టూరి జంపై ప్రత్యేకంగా వర్క్షాప్ను, వ్యాపార సంస్థలతో చర్చా కా ర్యక్రమాలను నిర్వహించారు. టర్కీ టూరిజంపై ఓజ్గార్ ఆయ్ టర్క్ మాట్లాడుతూ ప్రతియేటా ఇండియా నుంచి 1.31 లక్షల మంది పర్యాటకులు టర్కీకి వస్తున్నారు. ఇది ప్రతియేటా క్ర మంగా పెరుగుతోంది. ఈ సంఖ్యను మరింత పెంచుకునేందు దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో టర్కీ టూరిజంపై రోడ్ షోలు నిర్వహిస్తున్నామని తెలిపారు.టర్కీలో ఉన్న ప్రత్యేకత లపై నిర్వాహకులకు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







