పెయిన్ కిల్లర్స్తో జాగ్రత్త
- August 14, 2015
నడుం నొప్పి, కాలు నొప్పి, ఒళ్లు నొప్పులు అంటూ వచ్చే నొప్పులకు మనం బ్రూఫిన్, ఆస్ప్రిన్, డైక్లో ఫినాక్ వంటి పెయన్ కిల్లర్స్ని ఈజీగా వాడేస్తుంటాం. ఇలాంటి మందులు ఇదివరకటి రోజుల్లో అంతగా మన శరీరం మీద ప్రభావం చూపించలేకపోవచ్చు, కానీ ప్రస్తు పరిస్థితుల్లో మన శరీరంలోని అతి మఖ్యమైన భాగం గుండెపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. వీటి వాడకం వల్ల గుండె పోటు వచ్చే అవకాశమే కాకుండా పక్షపాతం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. వీటినే నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్( ఎన్ఎస్ఏఐడీలు) అంటారు. ఇవి రక్తంలోని ప్లేట్ లెట్స్పై ఆస్ప్రిన్ కన్నా భిన్నంగా పని చేస్తాయి. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్లేట్ లెట్స్ అన్నీ ఒక్క దగ్గరకు చేరి రక్తం గడ్డకట్టకుండా చేసే ఎంజైమును ఆస్ప్రిన్ అడ్డుకుంటుంది. ఈ రకమైన మందులు రక్తం గడ్డం కట్టడాన్ని ప్రోత్సహించే మరికొన్ని ఎంజైముల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. అందుకే వీటి వాడకాన్ని ఎంత తగ్గిస్తే మన ఆరోగ్యానికి అంత మంచిదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









