'భక్త కన్నప్ప' డైరెక్ట్ చేయాలనుకుంటున్న వంశీ
- October 05, 2016
భక్త కన్నప్ప ప్రాజెక్ట్ గురించి లేటెస్ట్ న్యూస్. ఈ మూవీ స్టోరీని సిద్ధం చేసిన తనికెళ్ల భరణి, ఒకానొక దశలో ఆయనే దీన్ని డైరెక్ట్ చేయాలని అనుకున్నారట. ఎందుకోగానీ దీనికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడా రాలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే ప్రచారం కూడా జోరుగానే సాగింది. ఫిల్మ్నగర్ నుంచి వెలువడుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం ఆగిపోలేదని, డైరెక్టర్ కృష్ణవంశీ చేతికి వెళ్లిందని అంటున్నారు.
ఇప్పటికే తనికెళ్ల భరణి స్టోరీని ఫినిష్ చేసి ఈ దర్శకుడికి అప్పగించినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా, ఆయన హోం బ్యానర్లో తెరకెక్కేలా ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం 'నక్షత్రం' మూవీతో బిజీగావున్న కృష్ణవంశీ, అది పూర్తికాగానే, కన్నప్ప సెట్స్పైకి వెళ్లడం ఖాయమంటున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







