జనావాసాలపై బాంబులవర్షం..భారీ సంఖ్యలో ప్రాణనష్టం...

- October 08, 2016 , by Maagulf
జనావాసాలపై బాంబులవర్షం..భారీ సంఖ్యలో ప్రాణనష్టం...

యెమన్‌ రాజధాని సనాపై సౌదీదళాలు శనివారం జరిపిన వైమానిక దాడుల్లో 82 మంది చనిపోగా,534 మంది గాయపడ్డారు. జనావాసాలపై బాంబులవర్షం కురిపించటంతో..భారీ సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని ఆ దేశ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హౌతి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com