త్వరలో మస్కట్ లో మరిన్నీ ప్రజా పార్కింగ్ మీటర్లు
- October 12, 2016
మస్కట్ : మస్కట్ మున్సిపాలిటీ త్వరలో అనేక ప్రాంతాల్లో మరిన్నీ ప్రజా పార్కింగ్ మీటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.ఈ నూతన మీటర్లను మున్సిపాలిటీ పరిధిలోని అల్ ఘుబ్రా ఉత్తర, అల్ ఖువైర్ , వాణిజ్య ప్రాంతమైన క్కురుం జిల్లాలో అల్ ఖోఉద్ , వాడి కబీర్ ముత్తరః అల్ కుబ్రాహ్ వ్యాపార జిల్లా మరియు ముత్తరహ్ సోయుక్యూ లో సీబీ మార్కెట్ వాణిజ్య ప్రాంతంలో ఏర్పాటు చేయబడుతున్నట్లు తెలిపింది. ప్రజా పార్కింగ్ ప్రాంతాల్లో జరిమానాలు నివారించేందుకు సాధారణ చెల్లింపులను పరిగణలోకి తీసుకోవాలని ప్రజానీకానికి పిలుపునిచ్చింది. మస్కట్ మున్సిపాలిటీ ప్రజా పార్కింగ్ విషయమై ముందుస్తుగా కొత్త జరిమానాలు మరియు రుసుములు ప్రకటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







