మరోసారి కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్తాన్..
- October 16, 2016
సరిహద్దులో పాకిస్తాన్ మరోసారి కాల్పుల విమరణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. గత 12 గంటల్లో వాస్తవాధీన రేఖ వెంబడి రెండు సార్లు కాల్పులకు తెగబడింది. రాజౌరీ సెక్టార్లో పాక్ సేనలు జరిపిన కాల్పుల్లో ఒక జవాను మృతి చెందాడు. నౌసెరా సెక్టార్ వెంట భారత్ పోస్టులపై పాక్ కాల్పులు జరిపింది. అనంతనాగ్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. టీవీ టవర్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసు నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని పరారయ్యారు. వారి కోసం సైన్యం గాలింపు కొనసాగిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







