జమ్మూకశ్మీర్లోని ఎల్వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెగబడింది
- October 28, 2016
పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్లోని ఎల్వోసీ దగ్గర పాక్ ఆర్మీ మళ్లీ కాల్పులకు తెబడింది. నౌషేరా, సుందర్బని సహా నాలుగు సెక్టార్లలో పాక్ ఆర్మీ కాల్పులకు దిగింది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇళ్లు ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. పాక్ సైన్యం దాడిని భారత జవాన్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. తాజా కాల్పుల్లో నలుగురు భారత పౌరులకు గాయాలయ్యాయి. దీంతో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్.. బీఎస్ఎఫ్ చీఫ్తో మాట్లాడి దీటుగా బదులివ్వాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







