ఈ మారణహోమానికి లేదా చరమగీతం?
- October 28, 2016
ఇరాక్లోని మోసుల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రజలను మానవ కవచాలుగా వాడుకుంటూ అందుకు నిరాకరించిన వారిని పాశవికంగా చంపుతున్నారు. మోసుల్ సమీపంలో కనీసం 232 మందిని గతవారంలో ఐఎస్ ఉగ్రవాదులు ఉరితీసినట్టు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తాజాగా వెల్లడించింది. వేలాది ప్రజలను బందీలుగా చేసుకుని, ఇరాక్ భద్రతా దళాలపై వారిని మానవ కవచాలకు వాడుకుంటున్నట్టు తెలిపింది. గత బుధవారం మోసుల్ కు దక్షిణాన ఉన్న హమ్మమ్ అల్-అలీల్ లో ఉగ్రవాదులు 42 మంది పౌరులను ఉరితీసినట్టు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంస్థ హై కమిషనర్ రవీనా శందాసని తెలిపారు. అదే రోజు మోసుల్ సమీపంలోని అల్ ఘజ్లానిలో ఐఎస్ సంస్థలో చేరేందుకు నిరాకరించిన 190 మంది ఊచకోత కోశారని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









