దీపావళి వేడుక - జర్నీ ఆఫ్ ఇండియన్ బ్రైడ్
- October 30, 2016
జర్నీ ఆఫ్ ఇండియన్ బ్రైడ్ అనే థీమ్ మేరకు భారతదేశానికి చెందిన తొమ్మిది మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో సందడి చేవారు. దీపావళి సందర్బంగా ఏర్పాటైన ఈ కార్యక్రమంలో పాల్గొన్న తొమ్మిది మంది మహిళలు సంప్రదాయ చీరకట్టులోనూ, భారీగా ఆభరణాలతోనూ, జాస్మిన్ ప్లవర్స్తోనూ కనిపించి కనువిందు చేశారు. ఒవిలియా ఈ కాన్సెప్ట్ని డిజైన్ చేసింది. ప్రీతి, నసీమా, పూనమ్, భాగ్యశ్రీ, సిల్వియా, షోలా, సిస్మి మరియు అంజలి మోడల్స్గా ఈ కార్యక్రమంలో సందడి చేయడం జరిగింది. దీపావళి సందర్భంగా ఈ కొత్త కాన్సెప్ట్ అందర్నీ అలరించింది. దుబాయ్లోని పెష్వ రెస్టారెంట్ ఈ ఈవెంట్కి వేదికయ్యింది. ఈ సందర్భంగా సచిన్ నర్హార్ జోషి, శ్రియా జోషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అభినంద్ అభి ఫొటోగ్రఫీ, రాధికా శర్మ అండ్ టీమ్ మేకప్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.




తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







