ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో మంత్రి పల్లె సమావేశo....
- October 30, 2016
ఏపీలో పెట్టుబడులు పెట్టాలని తానా సభ్యులను మంత్రి పల్లె కోరారు. చికాగోలో ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి పర్యటించారు. ప్రవాసాంధ్ర పారిశ్రామికవేత్తలతో మంత్రి పల్లె సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఏపీ ఐటీ పాలసీని మంత్రి పల్లె వారికి వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







