పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ... 11 మంది మృతి .

- November 03, 2016 , by Maagulf
పాకిస్థాన్‌లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీ... 11 మంది మృతి .

పాకిస్థాన్‌లో గురువారం ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని లండి రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం కారణంగా కరాచీ స్టేషన్‌ నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com