బంగారం అక్రమ తరలింపు కొత్తపుంతలు తొక్కుతోంది
- August 26, 2015
వినూత్న పద్ధతుల్లో బంగారాన్ని దేశంలోకి తీసుకువచ్చేందుకు విమాన ప్రయాణికులు ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి దుబాయి నుంచి ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి షూలను కస్టమ్స్ అధికారులు అనుమానంతో సోదా చేయగా సుమారు 3 కిలోల 300 గ్రాముల బంగారం పొడి బయటపడింది. దీని విలువ సుమారు రూ.88 లక్షలు ఉంటుంది. సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







