అమరవీరుల కుటుంబాలతో సమావేశమైన మొహమ్మద్ బిన్ జాయెద్
- December 01, 2016
అబూధాబీ : అబూధాబీ క్రౌన్ ప్రిన్స్ మరియు యు ఏ ఇ సాయుధ దళాల డిప్యూటీ సుప్రీం కమాండర్,శ్రీశ్రీ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ బుధవారం సంస్మరణ దినంగా నిర్ధారించింది తర్వాత ఎమిరేట్ అమరవీరుల కుటుంబాలను వహత్ అల్ కరమ వద్ద కలుసుకున్నారు. అమరవీరుల కుటుంబాలతో షేక్ మహ్మద్ సుహృద్భావ చర్చల మార్పిడి మరియు వారి స్థితిగతులను మెరుగుపర్చుతానని హామీ ఇచ్చారు. వారితో సమావేశం ముగిసిన తర్వాత ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. షైక్ మొహమ్మద్ వారి అమూల్యమైన త్యాగాలతో మరియు దేశభక్తి గల ఆత్మ ఆశయాలను స్మరిస్తూ గొప్ప నివాళులర్పించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







