వియత్నాంలో వరదలు, 13 మంది మృతి
- December 04, 2016
వరదల కారణంగా వియత్నాం అతలాకుతలం అవుతోంది. కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదల కారణంగా ఇప్పటివరకు 13 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి బిన్డిన్ ప్రావిన్స్లో ఆరుగురు మృతిచెందారు. పదివేల ఇళ్లు నీటమునిగాయి. క్వాంగ్నామ్ ప్రావిన్స్లో ముగ్గురు చిన్నారులు వరదల్లో కొట్టుకుపోయారు. సోమవారం నుంచి గురువారం వరకు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. వియత్నాంలో వరద తీవ్రత ఎక్కువగా ఉంటుంది. వరదల కారణంగా ఏటా వందలాది మంది ప్రాణాలు కోల్పోతుంటారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!
- వాట్సాప్ అంకుల్స్ పై ఇన్స్టా పిల్లలు గెలిచారు: కేటీఆర్
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!







