ఉగ్రవాదులు ఆత్మాహుతిల తో దాడు నైజీరియా..

- December 10, 2016 , by Maagulf
ఉగ్రవాదులు ఆత్మాహుతిల తో  దాడు నైజీరియా..

నైజీరియాలోని బోకోహరామ్‌ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు ఆగటంలేదు. శుక్రవారం రెండు చోట్ల జరిగిన మానవబాంబు దాడుల్లో 30 మంది మృతి చెందగా..మరో 50 మంది గాయపడ్డారు. వారిలో పలువురు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని భద్రత బలగాలు తెలిపాయి. ఇద్దరు మహిళా ఆత్మాహుతి దళాలు జరిపినట్టు నిర్ధారించాయి. పండ్ల మార్కెట్‌ వద్ద ఈ దాడులు జరిగాయని అధికారులు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com