ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు త్వరలో మొబైల్ అప్లికేషన్
- December 16, 2016
ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించనుంది. ఈ-చెల్లింపులపై కోటి మంది ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే 40 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమై ఉన్నాయని, మిగిలిన ఖాతాలను కూడా ఆధార్తో అనుసంధానం చేసే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారసాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









