ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు త్వరలో మొబైల్ అప్లికేషన్
- December 16, 2016
ఆధార్ అనుసంధానిత చెల్లింపులకు వీలుగా కేంద్ర ప్రభుత్వం త్వరలో ఒక మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించనుంది. ఈ-చెల్లింపులపై కోటి మంది ప్రజలకు శిక్షణ ఇచ్చేందుకు జాతీయస్థాయి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించనుంది. ఇప్పటికే 40 కోట్ల బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమై ఉన్నాయని, మిగిలిన ఖాతాలను కూడా ఆధార్తో అనుసంధానం చేసే విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారసాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శుక్రవారం విలేకర్లతో చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







