' ఢీ ' కొన్న రెండు పడవలు ఇరువురికి గాయాలు మరొకరు గల్లంతు ..
- December 23, 2016
మస్కట్ : రహదారి మీద వాహనాలు తప్పుకునే స్థలం లేక ప్రమాదాలు జరగడం వేరు...విశాలమైన నీటిలో ఇంకేమాత్రం చోటు లేదనట్టుగా రెండు పడవలు సరిగ్గా ఎదురెదురుగా ప్రయాణిస్తూ ' ఢీ ' కోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముసణ్డం రాజ్యము లోని ఖశబ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ నీటి ప్రమాదంలో రెండు పడవలు తునాతునకలయ్యాయని మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ గురువారం నివేదించారు. కాగా, రెండు పడవల ' ఢీ ' కొన్న ప్రమాదంలో మధ్యస్తంగా గాయపడిన ఇరువురు వ్యక్తులను స్థానిక పౌరులు రక్షించగా, గల్లంతయిన మూడవ వ్యక్తి కోసం సివిల్ డిఫెన్స్ జట్లు నీటిలో శోధిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







