ఎన్టీఆర్‌ సందడి రాజమహేంద్రవరంలో..

- December 23, 2016 , by Maagulf
ఎన్టీఆర్‌ సందడి రాజమహేంద్రవరంలో..

 ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్‌ శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద అభిమానులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్‌ వెంట ఆయన సతీమణి లక్ష్మీప్రణతితో పాటు కల్యాణ్‌రామ్‌ కూడా ఉన్నారు. కాకినాడ సర్పవరంలో మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి ఇంట్లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి ఎన్టీఆర్‌ నేరుగా కాకినాడ వెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com