యెమెన్ కు సౌదీ ముప్పు
- September 07, 2015
యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. అరబ్ సైనికులపై క్షిపణి ప్రయోగం చేసి పలువురిని బలితీసుకున్న హౌతీలపై యుద్ద విమానాలు బాంబుల వర్షం కురి పించాయని ప్రధానంగా సనా ఉత్తర ప్రాంతంలోని మతపరమైన విద్యాసంస్థ అల్ ఇమామ్ యూనివర్శిటీలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని స్థానికులు వివరించారు. సనా నగరంలో యుద్ధ విమానాలు కురిపించిన బాంబుల పేలుళ్లతో నగరంలోని భవనాలు దద్దరిల్లాయని, ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారని తెలిసింది.
తాజా వార్తలు
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్లో హెచ్చరిక సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం







