యెమెన్ కు సౌదీ ముప్పు
- September 07, 2015
యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి యుద్ధ విమానాలు జరిపిన దాడుల్లో కనీసం 20 మంది మరణించారు. అరబ్ సైనికులపై క్షిపణి ప్రయోగం చేసి పలువురిని బలితీసుకున్న హౌతీలపై యుద్ద విమానాలు బాంబుల వర్షం కురి పించాయని ప్రధానంగా సనా ఉత్తర ప్రాంతంలోని మతపరమైన విద్యాసంస్థ అల్ ఇమామ్ యూనివర్శిటీలో స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్న హౌతీలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని స్థానికులు వివరించారు. సనా నగరంలో యుద్ధ విమానాలు కురిపించిన బాంబుల పేలుళ్లతో నగరంలోని భవనాలు దద్దరిల్లాయని, ఈ పేలుళ్లలో ఇద్దరు మరణించారని తెలిసింది.
తాజా వార్తలు
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!









