చైనాను కార్నర్‌ చేయనున్న భారత్!

- December 29, 2016 , by Maagulf
చైనాను కార్నర్‌ చేయనున్న భారత్!

చైనాను భారత్ కార్నర్‌ చేయనుంది. పాకిస్థాన్‌ ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టినట్లుగానే చైనాను ఇక తప్పుబట్టనుంది. చైనా తాను చేసిన పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోకపోతే నిజంగానే ఇక చైనాతో సత్సంబంధాల విషయంలో భారత్‌ దూరం జరగనుంది. జైషే ఈ మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ అని, దానిపై నిషేధం విధించి, దాని చీఫ్ మౌలానా మసూద్‌ అజర్‌ను దోషిగా నిలబెట్టాలని భారత్‌ ఈ ఏడాది (2016) మార్చి 31న ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో ప్రవేశపెట్టింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com