డ్రగ్స్ గ్యాంగ్ లీడర్కి మరణ శిక్ష..
- December 30, 2016
దోహా క్రిమినల్ కోర్ట్ ఐదుగురు వలసదారులకు డ్రగ్స్ కేసులో శిక్షలు విధించింది. ఇందులో ముఠా నాయకుడికి మరణ శిక్ష విధించింది. నలుగురు నిందితులు 120 కిలోల హాషిస్ మరియు ఓపియమ్ డ్రగ్స్ని స్మగుల్ చేస్తూ పట్టుబడ్డారు. ఈ కేసులో మొదటి నిందితుడికి 500,000 ఖతారీ రియాల్స్ జరీమానా అలాగే మరణ శిక్ష విధించింది. రెండో నిందితుడికి జరీమానా 500,000 ఖతారీ రియాల్స్ అలాగే జీవిత ఖైదు విధించింది. ఇదే శిక్ష మూడో నిందితుడికి కూడా విధించారు. నాలుగో వ్యక్తికి ఏడేళ్ళ జైలు శిక్ష, 200,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించగా, ఐదో నిందితుడికి ఏడాది జైలు, 10,000 ఖతారీ రియాల్స్ జరీమానా విధించారు. డ్రగ్స్ సేవించిన కేసులో ఇతనికి ఈ శిక్ష పడింది. స్మగ్లింగ్ కేసు నుంచి ఇతనికి ఊరట లభించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







