పొగమంచు, వర్షంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి..
- December 30, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) మోటరిస్టులు డ్రైవింగ్ జాగ్రత్తగా చేయాలని విజ్ఞప్తి చేసింది. పొగమంచు, వర్షం కారణంగా లో విజిబిలిటీ ఏర్పడుతుందనీ, వాహనాలు నడిపే సమయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదాలు జరగవచ్చునని హెచ్చరించింది ఆర్టిఎ. పొగమంచు, వర్షాల కారణంగా తలెత్తే రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహనా కార్యక్రమాల్ని చేపడుతున్నట్లు ఆర్టిఎ సిఇఓ మైతా మొహమ్మద్ బిన్ అదాయ్ చెప్పారు. ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరం పాటించడం, వాహనాన్ని నడుపుతున్నప్పుడు దృష్టి మరలే ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం, విండ్ షీల్డ్, విండోస్ క్లీన్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, పరిమిత వేగంతోనే ప్రయాణించడం, అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఫోర్ లైట్ హజార్డ్ని వినియోగించకపోవడం, వాహన సామర్థ్యం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం, టైర్లు, వైపర్స్, హెడ్లైట్స్, బ్రేక్స్ విషయంలో తగిన జాగ్రత్తలు చూపడం వంటివాటి ద్వారా ప్రమాదాల్ని కొంతమేర తగ్గించుకోవచ్చునని ఆర్టిఎ సూచిస్తోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







