తలపై పైప్ పడటంతో ఒమన్ లో కార్మికుని మృతి
- January 04, 2017
మస్కట్ : స్థానిక బర్కా ప్రాంతంలో తాగునీటి కుళాయి పైపుల పనిలో నిమగ్నమైన ఓ కార్మికుని తలపై అకస్మాత్తుగా పైపులు పడటంతో మరణించాడని సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ ఒక ట్వీట్ పోస్ట్ చేసింది. ఆ కార్మికుని రక్షించే ప్రయత్నాల చిత్రాన్ని ఈ సందర్భంగా ట్వీటింగ్ చేసింది. పలు పైపులు కార్మికులు పై పడిపోగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించినట్లు అందులో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







