విదేశీ ఉద్యోగాలు కోరుకొనే యువతకు 'కౌశల్ వికాస్ యోజన' : మోదీ...
- January 08, 2017
బెంగళూరు : విదేశాల్లో ఉద్యోగావకాశాలను కోరుకునే యువతకు నైపుణ్యాభివృద్ధి పథకాన్ని ప్రవేశపెడతామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. 14వ ప్రవాస భారతీయ దివస్ సమావేశంలో ఆయన మాట్లాడుడూ ప్రవాసీ కౌశల్ వికాస్ యోజనను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా యువత సాఫ్ట్ స్కిల్స్ను అభివృద్ధి చేయడంతో పాటు వివిధ సంస్కృతుల గురించి బోధిస్తామని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు సత్తా చాటుతున్నారని, ప్రస్తుతం 3 కోట్ల మందికి పైగా విదేశాల్లో ఉంటున్నారన్నారు. పీఓఐ కార్డులున్నవారు వాటిని ఓసీఐ కార్డులుగా మార్చుకోవాలని కోరారు. దీనికి తుది గడువును ఈ ఏడాది జూన్ వరకు పొడిగిస్తామని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







