ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ కన్నుమూత
- January 08, 2017
టెహ్రాన్, జనవరి 8: ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హష్మీ రఫ్సంజానీ ఆదివారం కన్నుమూశారు. మతవాద దేశంలో ఆధునికతకు బాటలు వేసిన ఆయన వయస్సు 82 ఏళ్లు. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. మల్టీమిలియనీర్ అయిన ఈయన రాజకీయాల్లో, వ్యాపారంలో ఎత్తుజిత్తుల్లో సుప్రసిద్ధుడు.
అందుకే ఆయన్ను అక్బర్ షా, గ్రేట్ కింగ్ అని పిలుస్తారు. 1989 నుంచి 1997 వరకు ఆయన ఇరాన్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1979లో జరిగిన ఇరాన్ విప్లవంలో ఆయనది కీలక భూమిక. ఇరాన్ మధ్యతరగతి, సంపన్న వర్గాల్లో ఆయనకు మంచి పలుకుబడి ఉంది.
మితవాద ఇరాన్లో ఆర్థిక సంస్కరణలు అమలుచేసిన ఘనత ఆయనదే.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







