అమరావతి వేదికగా అంధుల టీ-20 ప్రపంచ కప్
- January 15, 2017
టీ-20 అంధుల ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీ అమరావతి పరిధిలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక కమిటీ ఉన్నతాధికారిణి, భారతదేశ అంధుల క్రికెట్ బోర్డు సభ్యురాలు జహారబేగం తెలిపారు. తెనాలిలోని గాంధీ వృద్ధాశ్రమాన్ని ఆదివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనవరి 20 నుంచి ఫిబ్రవరి 12 వరకు టోర్నీ ఉంటుందని, విజయవాడ-గుంటూరుల్లో నిర్వహించటానికి స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడుతున్నట్లు వివరించారు. ఆశ్రమంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వృద్ధులకు భోజనం ఏర్పాట్లు చేసి, దుస్తులు పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









