బాంబు పేలుడు, 20 మంది మృతి...
- January 21, 2017
కరాచీ: పాకిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. శనివారం ఉదయం ఖుర్రమ్ ఏజెన్సీలో ఓ కూరగాయల మార్కెట్ బాంబు పేలుడుతో దద్దరిల్లింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
బాంబు పేలుడుకు ఏ ఉగ్రవాద సంస్థ కారణమన్న విషయం తెలియాల్సివుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







