చీప్గా ఇసుక అమ్మకం: బహ్రెయిన్ మేనేజర్పై కేసు..
- January 24, 2017
మెరైన్ డ్రెడ్జింగ్ కంపెనీ, తమ మేనేజర్ మార్కెట్ రేటుకన్నా తక్కువ ధరకు ఇసుక అమ్ముతున్నట్లు ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించింది. వేరే కంపెనీలకు తక్కువ ధరకు ఇసుక అమ్మడం, తద్వారా ఆ కంపెనీలకు లాభం చేకూర్చే కుట్ర ఇందులో దాగి ఉందని ఆ కంపెనీ ఆరోపించింది. యాంటీ కర్ప్షన్ మరియు ఎకనమిక్ అండ్ ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టర్ ఈ విషయంపై స్పందిస్తూ, కేసు విచారణలో ఉందని అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ద్వారా సదరు వ్యక్తిపై వారెంట్ జారీ చేసినట్లు తెలిపారాయన. చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని, పబ్లిక్ ప్రాసిక్యూషన్కి ఈ కేసుని రిఫర్ చేశామని చెప్పారాయన.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







