విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు...
- February 01, 2017
దుబాయ్: సౌదీ రాకుమారుడు తన సత్తా ఏమిటో చూపించడంతో విమాన ప్రయాణికులకు వింత అనుభవం ఎదురైంది. విమానంలో ప్రయాణికులకు కేటాయించే 80 సీట్లను కొని డేగలను సౌదీకి తీసుకు వెళ్లారు.
సౌదీ రాకుమారుడు ఒక్కోడేగకు ఒక సీటు చొప్పున 80 సీట్లు కొని వాటిని తరలించారు. విమాన సిబ్బంది ఈ డేగల కళ్లకు గంతలు కట్టి, ప్రత్యేక ఏర్పాట్లతో ఒక్కోదాన్ని ఒక్కోసీటులో కుర్చోబెట్టారు.
రెడిట్ అనే వెబ్ సైట్ లో ఈ ఫోటోలు ప్రత్యక్షం అయ్యాయి. సౌదీ రాకుమారుడు డేగల కోసం 80 టిక్కెట్లు కొన్నారు. ఈఫోటోలను విమానం ఫైలెట్ అయిన నా స్నేహితుడు పంపాడు అంటూ రెడిట్ వెబ్ సైట్ పోస్టు చేసింది. డేగ యూఏఈ జాతీయ పక్షి అనే విషయం తెలిసిందే.
ఖలీజ్ టైమ్స్ పత్రిక సైతం సౌదీ రాకుమారుడు డేగలను విమానంలో తరలించారు అనే వివరాలు వెల్లడించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







