ప్రేమికుల రోజున పసందైన పిజ్జాని ఆరగించండి!!
- February 02, 2017
దుబాయ్: 800 డిగ్రీలు కొలిమిలో అత్యంత రుచికరంగా వండబడ్డ నియాపోలిటన్ పిజ్జేరియా ఫిబ్రవరి 14 వ తేదీ ప్రేమికుల దినోత్సవానికి ( వాలెంటైన్స్ డే ) సిద్ధం కాబడుతుంది. ఇచ్చేందుకు ఘనంగా చాకోలెట్ నుటేల్ల పిజ్జా కేవలం ఎఇడి 100 ఖర్చు చేసి ఈ రుచికరమైన పిజ్జాని స్వంతం చేసుకోవచ్చు. పిజ్జాలకు పుట్టినిల్లు కాబడిన ఇటలీ లోని సంప్రదాయ నాపొలి ప్రాంత పిజ్జాని తిన్నామనే భావన ఎల్.ఏ.రీడ్ నుండి ఒక ఫ్రాంఛైజ్ పంపిణీ ద్వారా 800 డిగ్రీల ఉష్ణోగ్రతలో తయారుచేయబడిన ప్రత్యేక పిజ్జాని కొనుగోలు చేసే అవకాశం కల్పించబడింది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం నేరుగా ఎక్కడికి కావాలంటే అక్కడకి పంపబడుతుంది. 800 డిగ్రీల వేడిమితో వండబడ్డ ఈ పిజ్జాలు దుబాయ్ మరీనా పార్క్ ఐస్ల్యాండ్, సిటీ సెంటర్ మీ 'ఐసెన్ , సిటీ సెంటర్ డెయిరి మరియు బుర్జుమాన్ ప్రాంతాలలో వినియోగదారులకు గరిష్టంగా లభిస్తుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







