యూఏఈ ప్రజలకు హెచ్చరిక..!!
- February 02, 2017
యూఏఈ ప్రజలకు హెచ్చరిక..!! ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని మరియు సముద్రం అల్లకల్లోలంగ ఉంటుందని కావున ప్రజలను సముద్రపు మార్పులకు అప్రమత్తంగా ఉండవలసిందిగా వాతావరణ శాఖ ఆదేశాలు జారీచేసింది. పర్వత ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఉండవచ్చని, పలు చోట్ల మంచు కురుస్తుందని తెలిజేశారు. లాంగ్ డ్రైవ్ కు వాతావరణం సహకరించదు కాన ప్రజలను జాగ్రత్త వహించాలసిందిగా కోరింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







