కాకతీయనృత్యంని తెలంగాణా నృత్యంగా గుర్తించాలి...
- February 05, 2017
హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కాకతీయనృత్యం అందరిని ఆకట్టుకుంది. నర్తకి పద్మాజారెడ్డి తన శిష్యబృందంతో తెలంగాణా నృత్యకళను అద్బుతంగా ప్రదర్శించారు. కాకతీయుల కాలం నాటి నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా ఈ కళను వెలుగులోకి తెచ్చినట్లు పద్మజారెడ్డి తెలిపారు. ఈ కళను తెలంగాణా నృత్యంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణిరుద్రమాదేవి నృత్యరూపకం హైలెట్ గా నిలిచింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









