కాకతీయనృత్యంని తెలంగాణా నృత్యంగా గుర్తించాలి...

- February 05, 2017 , by Maagulf
కాకతీయనృత్యంని తెలంగాణా నృత్యంగా గుర్తించాలి...

హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కాకతీయనృత్యం అందరిని ఆకట్టుకుంది. నర్తకి పద్మాజారెడ్డి తన శిష్యబృందంతో  తెలంగాణా నృత్యకళను అద్బుతంగా ప్రదర్శించారు. కాకతీయుల కాలం నాటి నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా ఈ కళను వెలుగులోకి తెచ్చినట్లు పద్మజారెడ్డి తెలిపారు. ఈ కళను తెలంగాణా నృత్యంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా  రాణిరుద్రమాదేవి నృత్యరూపకం హైలెట్ గా నిలిచింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com