కాకతీయనృత్యంని తెలంగాణా నృత్యంగా గుర్తించాలి...
- February 05, 2017
హైదరాబాద్ శిల్పకళావేదికలో నిర్వహించిన కాకతీయనృత్యం అందరిని ఆకట్టుకుంది. నర్తకి పద్మాజారెడ్డి తన శిష్యబృందంతో తెలంగాణా నృత్యకళను అద్బుతంగా ప్రదర్శించారు. కాకతీయుల కాలం నాటి నృత్యరత్నావళి గ్రంధం ఆధారంగా ఈ కళను వెలుగులోకి తెచ్చినట్లు పద్మజారెడ్డి తెలిపారు. ఈ కళను తెలంగాణా నృత్యంగా గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాణిరుద్రమాదేవి నృత్యరూపకం హైలెట్ గా నిలిచింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









