పాకిస్థాన్లో ఉగ్రదాడి
- February 07, 2017పాకిస్థాన్లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రాంతంలోని బన్ను జిల్లాలో ఉగ్ర దాడి జరిగింది. బన్నులోని మదన్ పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఉగ్రవాది పేలుడు పదార్థాలతో నింపి ఉన్న వాహనంతో వేగంగా వచ్చి స్టేషన్ గేట్కు ఢీకొట్టాడు. దీంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఉగ్రవాది మరణించగా, గేటు వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసులు గాయాలపాలయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి
- ఎయిరిండియా సిబ్బంది మూకుమ్మడిగా సెలవు..
- జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్దొద్దు: కోర్టును కోరిన సీబీఐ
- ఒమన్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లకు మంచి రోజులు..!
- జహ్రా గవర్నర్ను కలిసిన భారత రాయబారి
- 66కు పెరిగిన సౌదీ ఇ-విజిట్ వీసా పూల్ దేశాలు
- దుబాయ్లో కొత్త ట్రాఫిక్ ప్లాన్ కు ఆమోదం
- క్యాబిన్ క్రూ సంక్షోభం.. తగ్గనున్న ఎయిర్ ఇండియా సర్వీసులు..!
- షేక్ హజ్జా బిన్ సుల్తాన్ బిన్ జాయెద్ మృతికి సంతాపం తెలిపిన యూఏఈ ప్రెసిడెంట్
- దుబాయ్ లో పెరిగిన టాక్సీ ఛార్జీలు..!