ఆందోళనకరంగా మరణాలు కరాచీ జైల్లో ...!
- February 10, 2017
కరాచీ: పాకిస్థాన్లోని కరాచీ నగరంలోని జైల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న 'సహజ మరణాలు' అక్కడ పౌరహక్కుల సంఘాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ జైల్లో వినియోగిస్తున్న ఔషధాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో పాక్ ప్రభుత్వం స్పందించింది. జైల్లో వినియోగిస్తున్న సుమారు 26రకాల ఔషధాల నమూనాలను నిన్న సేకరించింది. గత ఆరువారాల్లో ఏడుగురు వ్యక్తులు వైరస్ ఇన్ఫెక్షన్లతో మృతి చెందారు. దీంతో జిల్లా అదనపు సెషన్స్ జడ్జి ఆధ్వర్యంలో అధికారులు ఈ జైలును సందర్శించారు. అక్కడ ముందుల నమూనాలను సేకరించారు. దీనిపై ఐజీ నుస్రత్ మంజాన్ మాట్లాడుతూ ఇటీవల చలిగాలుల కారణంగా జైల్లో మరణాలు సంభవించాయని పేర్కొన్నారు.
ఇక్కడ ఉన్న ఖైదీలకు నాసిరకమైన ముందులు వాడటం వల్ల మరణాలు సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









