ఓరోవిల్లె డ్యామ్ స్పిల్ వే కు రంధ్రం, ఎన్ ఆర్ ఐ లను తరలింపు..
- February 13, 2017
అమెరికాలో పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఓరోవిల్లె పరిసరప్రాంతాలను అధికారులు అత్యవసరంగా ఖాళీ చేయిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు ఉంటారు.ఓరోవిల్లె డ్యాం ఎమర్జెన్సీ స్పిల్ వే వద్ద రంద్రం కన్పించడంతో డ్యాం ఏ క్షణంలో కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు.
ఓరోవిల్లె డ్యాం స్పిల్ వే కు రంద్రం పడింది.అయితే ఈ ప్రమాదం కారణంగా డ్యామ్ ఏ క్షణాన కూలిపోతోందనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఎన్ ఆర్ ఐ లు నివసిస్తుంటారు. ఇక్కడ ఉన్న జనాభాలో 13 శాతం మంది సిక్కులేనని సమాచారం.
ఈ డ్యామ్ కూలిపోతే ఈ ప్రాంతమంతా నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది.స్పిల్ వే కు పడిన రంద్రాన్ని మూసివేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







