షార్జా ఆయిల్ ట్యాంక్లో మూడు మృతదేహాలు
- February 13, 2017
షార్జాలోని అల్ సజా ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఓ ఆయిల్ ట్యాంక్లో ముగ్గురి మృతదేహాలు వెలుగుచూసిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి శనివారం రాత్రి పోలీసులకు సమాచారం అందింది. మృతులు ఆసియాకి చెందిన కార్మికులు. 20, 23, 47 ఏళ్ల వయసున్న వీరి మృతికి గల కారనాల్ని పోలీసులు అన్వేషిస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల పరీక్షల అనంతరం ఈ ఘటన ఎలా జరిగిందో తెలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..







