ఐసిస్ ఘాతుకం.. 42 మంది మృతి
- February 24, 2017
సిరియాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరియాకు ఉత్తరాన ఉన్న అల్ బాబ్ నగరంలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో 42 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఫ్రీ సిరియన్ ఆర్మీ సెక్యూరిటీ చెక్పోస్టును ఐసిస్ తీవ్రవాదులు కారు బాంబుతో ఢీకొట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆపరేషన్ యూప్రేటెస్ హ్యుమన్ రైట్స్ సంస్థ తెలిపింది.
ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా టర్కిష్ సేనలు ఆపరేషన్ను ప్రారంభించిన నాటి నుంచి సుమారు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టర్కిష్ దళాలకు మద్దతుగా యూఫ్రటీస్ సంస్థ దాడులు జరిపిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









