ఐసిస్ ఘాతుకం.. 42 మంది మృతి
- February 24, 2017
సిరియాలో శుక్రవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. సిరియాకు ఉత్తరాన ఉన్న అల్ బాబ్ నగరంలో జరిగిన కారు బాంబు పేలుళ్లలో 42 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఫ్రీ సిరియన్ ఆర్మీ సెక్యూరిటీ చెక్పోస్టును ఐసిస్ తీవ్రవాదులు కారు బాంబుతో ఢీకొట్టారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆపరేషన్ యూప్రేటెస్ హ్యుమన్ రైట్స్ సంస్థ తెలిపింది.
ఇస్లామిక్ తీవ్రవాదులకు వ్యతిరేకంగా టర్కిష్ సేనలు ఆపరేషన్ను ప్రారంభించిన నాటి నుంచి సుమారు 100 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. టర్కిష్ దళాలకు మద్దతుగా యూఫ్రటీస్ సంస్థ దాడులు జరిపిస్తుందని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







