2 నెలలుగా ఆచూకీ లేని ఇండియన్ వర్కర్
- February 27, 2017
రయ్యాన్లోని ఓ రరోడ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో పనిచేస్తున్న 22 ఏళ్ళ వయసున్న భారతీయ వలసదారుడొకరు 70 రోజులుగా కనిపించకుండా పోవడం సంచలనంగా మారింది. తమిళనాడులోని శివగంగ డిస్ట్రిక్ట్కి చెందిన మురుగేషన్ గోపాలకృష్ణన్, స్టీల్ ఫిక్సర్గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 13న వర్క్ సైట్లో అతన్ని విడిచిపోట్టారు. ఉదయం 5 గంటల సమయంలో రిపోర్ట్ చేసినట్లుగా యజమాని ధృవీకరించారు. 10 గంటల సమయంలో గోపాలకృష్ణన్ ఆచూకీ గల్లంతయినట్లు గుర్తించారు. గోపాలకృష్ణన్ తండ్రి మురుగేశన్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నారు. తన కుమారుడి ఆచూకీ కోసం ఆందోళన చెందుతున్నారాయన. సహచరులు పోలీసులను ఆశ్రయించగా, గోపాలకృష్ణన్ ఆచూకీ కోసం విచారణ ప్రారంభించారు. దోహాలోని ఇండియన్ ఎంబసీతోనూ గోపాలకృష్ణన్ కుటుంబ సభ్యులు, సహచరులు టచ్లో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







