మహేష్, కొరటాలశివ కు ఊరట నిచ్చిన హైకోర్టు
- March 02, 2017
ప్రిన్స్ మహేష్ సూపర్ హిట్ సినిమా శ్రీమంతుడు సినిమా స్టోరీ ... 2012 లో స్వాతి మాస పత్రికలో ప్రచురించ బడ్డ "చచ్చేంత ప్రేమ" నవలకు కాపీ అని రచయిత శరత్ చంద్ర మీడియా ముందుకు రావడం కాదు కోర్టు మెట్లు కూడా ఎక్కాడు.. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని దాసరి, పరుచూరి వంటి వారు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాక మరింత ముదిరింది. దీంతో మహేష్, కొరటాల శివలు న్యాయస్థానం లో హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ అయిన సంగతి విధితమే.. కాగా ఈ సమన్లపై మహేష్, కొరటాల శివ లు వేరు వేరుగా హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నాంపల్లి కోర్టు ఇచ్చిన సమన్లు ను నిలిపివేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నెక్స్ట్ చర్యలు ఎలా ఉంటాయి... కొరటాల శివ ఇప్పటికైనా రచయితతో రాజీ పడతాడా...అని ఫిల్మ్ నగర్ టాక్.. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ కథ కాపీ వ్యవహారంలో శ్రీమంతుడికి కాస్త ఊరట లభించింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







