2న October విడుదల కానున్న 'శివం'
- September 23, 2015
ఎనర్జిటిక్ స్టార్ 'రామ్' హీరోగా రూపొందిన చిత్రం 'శివమ్' అక్టోబర్ రెండున ప్రేక్షకుల ముందుకు రానుంది. 'రామ్' సరసన 'రాశీ ఖన్నా' హీరోయిన్ గా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య సమర్పణలో 'స్రవంతి' రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. హై ఓల్టేజ్ లవ్ స్టోరీతో రూపొందిందని 'స్రవంతి' రవికిశోర్ పేర్కొన్నారు. లవ్, కామెడీ, సెంటిమెంట్, యాక్షన్.. అన్ని అంశాలూ ఉన్న కథ అన్నారు. రామ్ ఎనర్జీ లెవల్స్ కి తగ్గ పాత్రను చేశారని, కథాబలం ఉన్న చిత్రమన్నారు. ఇటీవలే దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తోందన్నారు.
తాజా వార్తలు
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!







