గుజరాత్ లో భూకంపం
- March 13, 2017
గుజరాత్ లో భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం బనస్కాంత ప్రాంతంలో 3.52 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.5 పాయింట్లుగా నమోదైందని భూగర్భ శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, ఈ భూకంపంలో సంభవించిన ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వివరాలు తెలియల్సి ఉంది. కాగా, 2001లో గుజరాత్ లోని భుజ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్ర నష్టాన్ని చేదు అనుభవాలను మిగిల్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!
- సౌదీ అరేబియాలో రీసెర్చ్ పై SR29.48 బిలియన్లు ఖర్చు..!!
- యూఏఈ లాటరీలో ప్రతి టికెట్కీ 100 మిలియన్ డాలర్ల విజయం..!!
- దృష్టి లోపం ఉన్నవారికి ఖతార్ శుభవార్త..బ్రెయిలీలో మెడిసిన్ వివరాలు..!!
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..







