గన్నవరంలో ల్యాండ్ అయ్యిన ఎయిర్బస్-320
- March 22, 2017
గన్నవరం విమానాశ్రయానికి సేవలందించేందుకు నూతన ఎయిర్బస్ బుధవారం సాయంత్రం 4.45 నిమిషాలకు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఎయిర్ ఇండియా లీజుకు తీసుకున్న 14 విమానాల్లో ఒకదాన్ని ఈ విమానాశ్రయానికి కేటాయించటం విశేషం. ఇక్కడి నుంచి హైదరబాద్ మీదుగా దిల్లీకి ఈ విమానం సర్వీసులు నడపనున్నట్టు అధికారులు తెలిపారు. కొత్త ఎయిర్ బస్-320ని డైరెక్టర్ మధుసూధనరావు, స్టేషన్ మేనేజర్ రాజశేఖర్లు వైమానికశాఖ ఆనవాయితీ ప్రకారం వాటర్ కేనల్ సెల్యూట్తో స్వాగతించారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







