దిల్లీకి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు
- March 22, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దిల్లీలో సీఎన్బీసీ టీవీ ఛానల్ నుంచి ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఉదయం హాజరై మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ వెళ్లనున్నారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రావలసిన నిధులు, ఇతర అనుమతులపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలను దిల్లీలో ముఖ్యమంత్రి కలిసి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









