దిల్లీకి నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు
- March 22, 2017
ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దిల్లీలో సీఎన్బీసీ టీవీ ఛానల్ నుంచి ‘స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు అందుకోనున్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఉదయం హాజరై మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీ వెళ్లనున్నారు. నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి వివిధ పద్దుల కింద రావలసిన నిధులు, ఇతర అనుమతులపైనా కేంద్ర ప్రభుత్వ పెద్దలను దిల్లీలో ముఖ్యమంత్రి కలిసి చర్చించనున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









