బిర్లా పబ్లిక్ స్కూల్కి నేషనల్ ఎక్రిడిటేషన్
- March 22, 2017
దోహాకి చెందిన బిర్లా పబ్లిక్ స్కూల్, ఖతార్ నేషనల్ స్కూల్ ఎక్రెడిటేషన్ (క్యుఎన్ఎస్ఎ) విభాగంలో అక్రిడిటేషన్ని పొందింది. ప్రిన్సిపల్ ఎకె శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్రిడిటేషన్ సర్టిఫికెట్ని మినిస్ట్రీ నుంచి వైస్ ఛైర్మన్ గోప్ ద్వారా అందుకున్నారు. డాక్టర్ మోహన్ థామస్, సివి రప్పాయ్, అకడమిక్ సబ్ కమిటీ మెంబర్ చిందు ఆంటోనీ రప్పాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా థామస్, విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరించారు. అక్రెడిటేషన్ పొందిన నేపథ్యంలో షహాని, స్టాఫ్ని సన్మానించారు. స్కూట్ సిబ్బంది కోసం ఎక్స్గ్రేషియాని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. స్కూల్ సిబ్బంది పేర్లను సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ షిర్లే రప్పాయ్ ప్రకటించారు. వైస్ ప్రిన్సిపల్ జార్జ్ ఎడిసన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- ఢిల్లీ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన పవన్ కల్యాణ్!
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్తో సీఎం చంద్రబాబు భేటీ
- అభిజీత్ దిప్కే పై దాడి..
- యూనిఫైడ్ గల్ఫ్ లెజిస్టేటివ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో నిత్యవసర ధరలలో తేడాలు..తనిఖీలకు పిలుపు..!!
- డేటా షేరింగ్పై NCSA ప్రైవసీ అవేర్నెస్ క్యాంపెయిన్..!!
- చాలెట్లు, రెస్ట్ హౌజెస్ రెంట్..హెచ్చరించిన కువైట్..!!
- యూఏఈలో నీట్ యూజీ 2026.. పటిష్టమైన భద్రతా చర్యలు..సూచనలు..!!
- దుక్మ్ పోర్ట్ కు భారతీయుడి మృతదేహం..!!









