బిర్లా పబ్లిక్ స్కూల్కి నేషనల్ ఎక్రిడిటేషన్
- March 22, 2017
దోహాకి చెందిన బిర్లా పబ్లిక్ స్కూల్, ఖతార్ నేషనల్ స్కూల్ ఎక్రెడిటేషన్ (క్యుఎన్ఎస్ఎ) విభాగంలో అక్రిడిటేషన్ని పొందింది. ప్రిన్సిపల్ ఎకె శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్రిడిటేషన్ సర్టిఫికెట్ని మినిస్ట్రీ నుంచి వైస్ ఛైర్మన్ గోప్ ద్వారా అందుకున్నారు. డాక్టర్ మోహన్ థామస్, సివి రప్పాయ్, అకడమిక్ సబ్ కమిటీ మెంబర్ చిందు ఆంటోనీ రప్పాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా థామస్, విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర ఎంత ముఖ్యమైనదో వివరించారు. అక్రెడిటేషన్ పొందిన నేపథ్యంలో షహాని, స్టాఫ్ని సన్మానించారు. స్కూట్ సిబ్బంది కోసం ఎక్స్గ్రేషియాని కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. స్కూల్ సిబ్బంది పేర్లను సీనియర్ వైస్ ప్రిన్సిపాల్ షిర్లే రప్పాయ్ ప్రకటించారు. వైస్ ప్రిన్సిపల్ జార్జ్ ఎడిసన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
తాజా వార్తలు
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!
- ఖతార్లో సైబర్ భద్రతకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు..!!
- ఆగస్టు సెలవులకు యూఏఈ నుంచి చౌక ప్యాకేజీలు..!!
- దుబాయ్లో ఆకలితో ఎవరూ ఉండొద్దన్న షేక్ మొహమ్మద్ సంకల్పం..
- శ్రీరామ జన్మభూమి ఆలయంలో శాశ్వత రాత్రి విద్యుద్దీపాల అలంకరణ
- ఏపీలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు
- భోగాపురంలో ముగిసిన ప్రధాని మోడీ పర్యటన
- మూడు గంటల్లోనే లక్షల దిర్హమ్లు విలువైన చోరీ సొత్తు స్వాధీనం..
- అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధికి మైలురాయి: ప్రధాని మోడీ







