మెరిసిన పూజా హెగ్డే హిందుస్తాన్ అవార్డ్స్ లో
- March 25, 2017
ముంబై లో ప్రతి రోజు ఏదో ఓ వేడుక జరుగుతూనే ఉంటుంది..ప్రతి వేడుకకు సినీ తారలు హాజరయ్యి , అక్కడి వారినే కాకుండా మీడియా వారిని సైతం ఆకట్టుకోవడం చేస్తుంటారు. తాజాగా హిందుస్తాన్ టైమ్స్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ జరగగా.. ఈ కార్యక్రమంలో అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యి సందడి చేశారు.
మొహెంజొదారో మూవీతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన ముకుంద బ్యూటీ పూజా హెగ్డే.. హెచ్ మోస్ట్ స్టైలిష్ అవార్డుల ఈవెంట్ లో అందర్నీ ఆకట్టుకుంది. స్నఫ్ కలర్ డ్రెస్ లో అమ్మడు అందాలను చూపిస్తూ, ఇటు క్లీవేజ్ షోకులు చూపించీ చూపించకుండా.. నడుం ఒంపులు కనిపించేలా.. నాభి సొగసులు దాచుకుంటూ..అమ్మడు చేసిన ఎక్స్ పోజిసింగ్ కు అక్కడి వారు ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం పూజా హెగ్డే అల్లు అర్జున్మూ సరసన డీజేలో నటిస్తుండగా.. రీసెంట్ గా దుబాయ్ లో పాటల షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







